. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, August 28, 2012

"కడుపులో కన్నీళ్ళు దాచుకొంటున్నాను ప్రియా

మనం ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు మన తప్పు లేకుండా మననుండి విడిపోదామనుకుంటే ఆ బాదా,కష్టం మనసు లేని వారికైనా వస్తుంది.అ క్షణంలో ఏదోఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది. మరి భరించలేనపుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది.కాని అ సమయంలో కూడా పిచ్చిమనసు అవతలి వారి గురించే ఆలోచిస్తుంది.విడిపోవడం బాహ్యంగానే అయిన వారి ఙ్నపకాలు ఎప్పటికి తీపిగురుతులుగానే మిగిలిపొతాయి. కాని మళ్ళి భవిష్యత్తులో దేనినైన పొగొట్టుకునేటప్పుడు మాత్రం బాదా అనేది చాలా భయంకరంగా ఉన్న ఆ బాదాను చుపే కన్నిళ్ళు మాత్రం కడుపులొనే ఉండిపొతాయి.

ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్తితులు అలాంటివి.పరిస్తితులు పాముల్లా మన చుట్టూ ఉండి సూటి,పోటి మాటలాతో కాటెస్తాయెమో అనే భయం.అందుకే "కన్నీళ్ళను కూడా కలల్లా ఆ సమయంలో కరిగిపోమంటుంది మనసు". నిజమే! కాని జరిగిన తప్పులు ఎన్నైన,జతను వీడిన మనుషులు ఎవరైనా అది మన మంచికే అనుకుంటే అది కొంతకాలం తరువాత మానడానికి అవకాశం ఉంటుంది.కాని కొన్ని విషయాలు ఎంత మరచిపోదామన్న మరపురాదు. ఎందుకంటే గతం మన నీడవంటిది.ఏదుటివారితొ ఏమ్మాట్లాడుతున్న, ఏంత సంతోషం నటించినా అవతలి వ్యక్తి మనపై ప్రేమ చుపించినపుడుడల్లా గుర్తుకు వస్తుంది గతంలో చేజారిన క్షణలు,మరపురాని ఙ్నపకాలు.
బహుసా ఇదేనేమో జివితం అంటే...మనసులో ఎముందో కనుక్కొవడానికి ఏమందులు ఉండావేమోగాని,మనసాక్షికి తెలుసుస్తుందిగా...చేసిన నేరాలు,మొసపోయిన క్షణలు,చేజారిన బందాలు.ఓరున కురిసే వానలో ఉప్పెన ఉందోలేదో,ఎదురువచ్చే శకునంలో మంచి ఉందోలేదో,ఆగిపోని కాలంలో వేగం ఉందోలేదో,తెలుసుకోలెము, వాటికి తెలియదు.ఎందుకంటే వాటికి జీవం,జీవితం రెండు లేవు.కాని మనిషి ఆలోచనలో అంతరంగం అనేది ఆ మనిషి అంతరాత్మకు కచ్చితంగా తెలుస్తుంది.చేసింది తప్పో, ఓప్పొ తేలుసుకొలేని వాడైతే తను మనిషే కాదు.కాని తెలుసుకొని పశ్చాతాపం కొరేవారైతే ఖచ్చితంగా అసమయంలో ఎంత సమర్ధించుకున్నా కళ్ళలో నీళ్ళు వద్దన్నా బయటకు వస్తాయి.అపరిస్తితులలో ఇంక "కడుపులో కన్నీళ్ళు ఎందుకు దాచుకొవడం" అనిపిస్తుంది.